Job Notifications | Daily Telugu News
క్రైమ్ వార్తలు

పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం

పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం

 

పిచ్చాటూరు మండలం హనుమంతపురం ఏ ఏ డబ్ల్యు కి చెందిన మణి (54)మరియు రాము(59) వీరిద్దరూ దామోదరం వారి పొలానికి కూలికి వెళ్లి పిడుగు పడి మరణించారు…

 

మణికి ముగ్గురు కుమారులు భార్య కాంతమ్మ మరియు రాముకి ఒక కుమార్తె భార్య కృష్ణమ్మ యున్నారు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Related posts

లారీ ఢీకొని పారేస్ట్ ప్రొటెక్షన్ వాచర్ గా పనిచేస్తున్న వెంకటేష్ మృతి

Job Notifications

కార్మికుల మధ్య ఘర్షణ ఒకరు మృతి

Job Notifications

తిరుపతి: ఏటీఎం చోరీకి విఫలయత్నం

Job Notifications

Leave a Comment