Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు 

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన

టిడిపి నాయకుడు మురళి నాయుడు

 

నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామపంచాయతీకి చెందిన సచివాలయానికి నూతన పంచాయతీ కార్యదర్శి గా సోమవారం యూసఫ్ ఖాన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సురుటు పల్లి పంచాయతీ టిడిపి గ్రామ అధ్యక్షుడు మురళి నాయుడు., భాస్కర్ బాబు . సాలులతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Related posts

కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ:*

Job Notifications

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

Job Notifications

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

Job Notifications

Leave a Comment