Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

*మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

 

తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది విషయం తెలుసుకున్న పిచ్చాటూరు మండలం మాజీ పార్టీ కన్వీనర్, సింగిల్ విండో చైర్మన్ కె టి హరిశ్చంద్ర రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నూక తోటి రాజేష్ కి తెలియజేయడంతో ఈరోజు ఉదయం హనుమంతపురం గ్రామానికి చేరుకుని మృతులకు నివాళులర్పించారు

 

తదనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

Related posts

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Job Notifications

ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు HC శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లు సస్పెండ్.*

Job Notifications

రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?*

Job Notifications

Leave a Comment