Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

*దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

 

ఏపీలో దసరా ఉత్సవాల్లో దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను రెండోవిడత లెక్కించారు.

రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6,26,97,047 ఆదాయం వచ్చింది. బంగారం 412 గ్రాములు, వెండి 15.823 కిలోలు భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. మరికొన్ని హుండీలను ఈ నెల 21న లెక్కిస్తారని ఆలయఈవో రామారావు పేర్కొన్నారు.

Related posts

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

Job Notifications

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

Job Notifications

LIC Pension Scheme: ఒక్కసారి పెట్టుబడి తో ఏడాదికి 60 వేల పెన్షన్..

Job Notifications

Leave a Comment