*రేపు విద్యుత్ అంతరాయం*
నాగలాపురం: మండలంలో కేంద్రంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్కో ఏడీ రమేష్ చంద్ర, జూనియర్ ఇంజనీర్ పృద్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ స్టేషన్ మైన్టేనెన్స్ కొరకు మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయునట్లు ఆయన అన్నారు., విద్యుత్ అంతరాయమునకు మండలంలోని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.